ఈ యుక్రెయిన్ సైనికులు 8 ఏళ్లుగా కందకాల్లోనే ఎందుకు ఉన్నారు?
తూర్పు యుక్రెయిన్పై దాడి కోసం రష్యా వేలాది మంది సైనికులను తరలిస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్స్కీ అన్నారు.
ఈ యుద్ధంలో తాము గెలవాలంటే తమకు మరింత సాయం అవసరమని దక్షిణ కొరియా ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి సోమవారం వర్చువల్గా మాట్లాడుతూ జెలియెన్స్కీ అన్నారు.
మరియుపూల్లో రష్యా దాడుల్లో ఇప్పటి వరకు వేలాది మంది పౌరులు మరణించి ఉంటారని ఆయన తెలిపారు.
రష్యా దళాలు కొన్ని రోజుల క్రితం యుక్రెయిన్ రాజధాని కీయెవ్ను వదిలి వెళ్లిపోయినా.. తూర్పు యుక్రెయిన్లోని ఈ యుక్రెయిన్ సైనికులు గత 8 ఏళ్లుగా కందకాల్లోనే ఉంటూ పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే..
ఇవి కూడా చదవండి:
- బ్రిడ్జ్ని దొంగలు ఎత్తుకుపోయారు
- 'అతడు' తప్పిపోయిన కుమారుడినంటూ 41 ఏళ్లు ఓ కుటుంబాన్ని మోసం చేశాడు, ఆస్తులన్నీ అమ్మేశాడు
- షాబాజ్ షరీఫ్: పాకిస్తాన్ ప్రధాని పదవిని చేపట్టే అవకాశం ఉన్న ఈయనకూ, కశ్మీర్కూ ఏంటి సంబంధం?
- తామర పురుగు: ఏపీ, తెలంగాణల్లో మిర్చి పంటకు పట్టిన ఈ తెగులు దేశంలో అనేక పంటలను నాశనం చేయబోతోందా?
- ఇంటర్నెట్లో సీక్రెట్ పేజీలు.... చేసిన తప్పులు, వ్యక్తిగత రహస్యాలు చెప్పుకునే కొత్త మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)