You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘శ్రీలంకలో ఉంటే బతకలేం.. అందుకే భారత్కు వచ్చాం’
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుండటంతో అంతకంతకూ పెరిగిపోతున్న ధరలను తట్టుకోలేక అనేక మంది భారత్కు శరణార్థులుగా వస్తున్నారు. శ్రీలంకలో ఆకలి కడుపుతో పడుకోవాల్సి వస్తోందని వారంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘‘అమ్మాయిలపై అత్యాచారాలే ఈ యుద్ధంలో ఆయుధాలు’’
- జీరో-కోవిడ్ స్ట్రాటజీ: కరోనా కేసులు, మరణాలు చైనాలోనే తక్కువా?
- చరిత్ర: 500 ఏళ్ల కిందట శ్రీశైలం వచ్చి, శివుడిని దర్శించుకున్న రష్యన్ నావికుడు.. మతం మారాలని పట్టుబట్టిన ముస్లిం రాజు..
- యుక్రెయిన్ యుద్ధం: రష్యా ఓలిగార్క్లు లక్షల కోట్ల నల్ల ధనాన్ని ఎక్కడ దాస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)