You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘నాకు కరోనా వచ్చింది.. ఉద్యోగంలోంచి తీసేశారు’
హాంకాంగ్లో 3 లక్షల మందికి పైగా విదేశీ పనివాళ్లు ఉన్నారు. ఇక్కడి చట్టం ప్రకారం పనివాళ్లు కూడా వారు పనిచేస్తున్న కుటుంబంతో పాటే నివసించాలి.
అయితే, కరోనా మహమ్మారి కారణంగా గత నెల రోజుల్లోనే దాదాపు 40 మంది పనివాళ్లను విధుల్లోంచి తప్పించారని నివేదికలు చెబుతున్నాయి.
తనకు కరోనా వచ్చిందని, దీంతో తన యజమాని తనను ఉద్యోగంలోంచి తీసేశారని ఫిలిప్పీన్స్కు చెందిన ఒక మహిళ బీబీసీతో చెప్పారు.
తాను పనికోసం ఎంతగా వెతుకుతున్నా ఉపయోగం లేదని, ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా తనకు పని ఇవ్వట్లేదని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అమరావతి అభివృద్ది పనులు మొదలయ్యాయా, ఇప్పుడు అక్కడి పరిస్థితి ఏమిటి?
- కేజీ చికెన్ 1000, ఒక్కో గుడ్డు 35.. కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 - ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?
- యుక్రెయిన్ యుద్ధం: రష్యా తొలి హైపర్సోనిక్ మిసైల్ కింజాల్ 'గేమ్ చేంజర్’ కాదా?
- ప్రల్హాద్ జోషి: 'అన్ని రాష్ట్రాలూ గుజరాత్ను ఫాలో అవ్వాలి.. పాఠశాలల్లో భగవద్గీతను బోధించాలి'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)