You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘తిండి లేదు, వైద్యం అందదు.. రోజూ ఇదే పరిస్థితి’
అఫ్గానిస్తాన్లో తాలిబాన్లు పాలన చేపట్టి నాలుగు నెలలు దాటింది. అప్పటి నుంచి దేశంలో మొదలైన ఆర్థిక వ్యవస్థ పతనం ఇంకా కొనసాగుతోంది.
ఒకవైపు కరోనా, మరోవైపు అంతర్జాతీయ సహాయం అందకపోవడం వంటి పరిణామాలతో దేశవ్యాప్తంగా వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయి.
దాదాపు పది లక్షల మంది పిల్లలకు ఆహారం అందట్లేదు. లక్షలాది మంది పిల్లలకు తక్షణం వైద్య సదుపాయం, ఆహారం అందకపోతే వాళ్లు పోషకాహారలోపానికి గురయ్యే ప్రమాదం ఉంది.
మధ్య అఫ్గానిస్తాన్లోని ఘోర్ ప్రావిన్సు నుంచి బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మాణీ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి
- తబ్లీగీ జమాత్ను సౌదీ అరేబియా ఏ భయం కారణంగా నిషేధించింది?
- ఇద్దరు మహిళల యధార్ధ గాథ: ‘పోర్న్ చూస్తూ అసహజ సెక్స్ కోసం బలవంతం చేసేవాడు, కాదంటే శిక్షించేవాడు’
- ‘కొన్ని కులాల మహిళలు వక్షోజాలు కప్పుకోరాదని ఆంక్షలు.. ఉల్లంఘిస్తే రొమ్ము పన్ను’
- జేమ్స్ వెబ్: విశ్వ రహస్యాలను వెలుగులోకి తెచ్చే టెలిస్కోప్ ఇదేనా
- ‘పెళ్లి తరువాత అమ్మాయి పేరు, ఇంటి పేరు మార్చాలా? అబ్బాయి పేరూ మారిస్తే’
- ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్ను కూడా కోల్పోవాల్సి ఉండేది’
- భీకర సుడిగాలికి ఎగిరిపోయిన పెళ్లి ఫొటోలు, సర్టిఫికేట్లు 225 కిలోమీటర్ల అవతల దొరికాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)