You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సముద్రంలో మునిగిపోతున్న నౌక.. 300 మంది ఇలా ప్రాణాలు కాపాడుకున్నారు
లంపెడూసా దీవి వద్ద ఒక నౌక సముద్రంలో మునిగిపోతోంది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న 300 మంది ప్రాణాలను ఇటలీ కోస్ట్ గార్డులు ఇలా కాపాడారు.
ప్రయాణీకుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
వీళ్లంతా వలస వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు.
ఇటాలియన్ కోస్ట్ గార్డ్ ఈ వీడియో తీసింది.
నౌక మునిగిపోతుండటంతో కొందరు నీళ్లలో పడిపోయి, ప్రాణ భయంతో కేకలు వేస్తున్నారు.
గత కొన్ని వారాలుగా ఇటలీకి వచ్చే వలస బోట్ల సంఖ్య పెరిగింది.
ఇవి కూడా చదవండి:
- ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? దీనిని భారత ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?
- ఆకాశ హర్మ్యాలకు ఇక కాలం చెల్లిందా, ఇది కూడా కోవిడ్ ఎఫెక్టేనా?
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- చెక్క, గడ్డి, గంజాయితో 1941లోనే కారు తయారీ.. దీన్ని ఫోర్డ్ సంస్థ ఎందుకు ధ్వంసం చేసింది?
- లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది, భాగస్వాముల్ని మోసం చేస్తున్నాయి, ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి
- క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు నష్టపోయి ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు...’
- కొందరు వందేళ్లకు పైగా జీవించడానికి కారణమేంటి... ఏమిటీ మిస్టరీ?
- రూ. 7 కోట్ల లాటరీ తగిలితే ఇన్ని కష్టాలా?
- బీజింగ్ ఎయిర్పోర్ట్ ఫొటోను నోయిడా ఎయిర్పోర్ట్ అంటూ కేంద్ర మంత్రులు ఎందుకు పోస్ట్ చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)