You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్: ‘రూ.37 వేలకు ఈ పాపను అమ్మేశాను.. ఎందుకంటే’
తాలిబాన్ ఆక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్ బతుకు పోరాటం దుర్భరంగా మారింది.
10 లక్షల మంది చిన్నారులు ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నారు.
విదేశాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి.
అఫ్గానిస్తాన్లో ఆరోగ్య వ్యవస్థ విదేశీ నిధులపై ఆధారపడి ఉంది.
హీరత్లో చాలామంది తమ పిల్లలను పోషించడానికి చేయరాని పనులు చేస్తున్నారు.
అఫ్గాన్లో పరిస్థితులు వర్ణించడానికి మాటలు రావు.
అఫ్గానిస్తాన్ ప్రజలను ఆదుకోవాల్సిన సమయం ఇది.
తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా అనే చర్చకు సమయం లేదు.
అఫ్గానిస్తాన్ నుంచి బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయే అందిస్తున్న కథనం.
(పిల్లలను అమ్ముకుంటున్న ఘటనలపై బీబీసీ యూనిసెఫ్కు ఫిర్యాదు చేసింది.)
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ వివాదం: ‘జాతీయ భద్రత అని కేంద్ర ప్రభుత్వం చెప్పినంత మాత్రాన మేం చూస్తూ కూర్చోం’ - సుప్రీం కోర్టు
- ‘పాక్తో మ్యాచ్లో బుమ్రా, భువనేశ్వర్ కూడా రాణించలేదు.. మరి షమీనే ఎందుకు టార్గెట్ చేశారు?’
- తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే కంటెంట్ను కంట్రోల్ చేయడంలో ఫేస్బుక్ చేతులెత్తేసిందా?
- చైనా కొత్త సరిహద్దు చట్టంతో భారత్కు సమస్యలు పెరుగుతాయా
- 'అమ్మా నాన్నా అని పిలిపించుకోవడానికి మాకు 10 నెలలు పట్టింది'
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమాధానాలు దొరకని 5 ప్రశ్నలు
- రాజ కుటుంబాన్ని కోట్ల సంపదను వదులుకుని 'సామాన్యుడిని' ప్రేమించి పెళ్లాడిన జపాన్ రాజకుమారి
- ఖమ్మం: ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్ స్నేహలత
- సమంత కేసు: యూట్యూబ్ చానళ్లలో ఎవరినైనా, ఏమైనా అనేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేలు - దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)