You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారతదేశంలో విద్యుత్ సంక్షోభం తప్పదా?
భారతదేశం ఇప్పుడు అనుకోని విద్యుత్ సంక్షోభాన్ని చవి చూడనుంది.
బొగ్గు కొరత వల్ల డిమాండ్కు తగినట్లుగా విద్యుత్ను తయారు చేయలేకపోతున్నారు.
కొద్ది రోజులకు మాత్రమే బొగ్గు నిల్వలున్నాయని విద్యుత్శాఖ మంత్రి చెబుతున్నారు.
భారత్లో సుమారు 70శాతం విద్యుత్ను బొగ్గు నుంచే తయారు చేస్తున్నారు.
మరోవైపు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు 40శాతం పెరగడంతో దిగుమతులు కూడా రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి.
బీబీసీ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)