You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘చెత్తను చెల్లించి వైద్యం పొందే రోజు వస్తుందని ఊహించలేదు’
ఉత్తర నైజీరియాలోని 34 ఏళ్ల బుహారీ ఇప్పుడు చెత్తను చెల్లించి, ఆరోగ్య బీమా పొందుతున్నారు. ఆమెకు ఏడుగురు పిల్లలు. భర్త చనిపోయాడు. చెత్తతో వైద్యం పొందే ఇలాంటి పథకం గురించి ముందే తెలిస్తే, తన భర్త ప్రాణాలతో ఉండేవాడని ఆమె అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
- పంజ్షీర్లో తాలిబాన్లు, ప్రతిఘటన యోధుల మధ్య హోరాహోరీ పోరాటం.. ‘వందల్లో మృతులు’
- ‘కశ్మీర్కు స్వతంత్రం వద్దు.. పాకిస్తాన్లో కలవాలి’ అని గిలానీ ఎందుకు కోరుకున్నారు?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- ఏపీలోని ప్రైవేట్ విద్యాసంస్థలలో ప్రభుత్వం నిర్దేశించినంత ఫీజులే తీసుకుంటున్నారా? క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది
- 2,700 కిలోమీటర్లు నడుచుకుంటూ ఉత్తర భారతంలో తిరిగిన యువకుడు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు బయలుదేరారు
- ‘దిల్లీలో తెలంగాణ భవన్కు భూమి ఇవ్వండి’.. మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
- 'ఎండెమిక్' అంటే ఏంటి? కరోనావైరస్ ఎండెమిక్ అయితే ప్రమాదం తగ్గిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)