You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిరోషిమా, నగాసాకి నగరాల్లో అణుబాంబులు సృష్టించిన విధ్వంసం
సరిగ్గా 76 ఏళ్ల కిందట, ఆగస్టు 6, ఆగస్టు 9 తేదీలలో జపాన్ నగరాలైన హిరోషిమా, నగాసాకిలపై అమెరికా అణుబాంబులు వేసింది. ఈ దాడితో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.
అణుబాంబు దాడిలో 3,50,000 జనాభా ఉన్న హిరోషిమా నగరంలో 1,40,000మంది ప్రజలు మరణించారని అంచనా. నగాసాకి నగరంలో సుమారు 74 వేలమంది మృతి చెందారు. అణుబాంబు నుండి విడుదలైన రేడియేషన్ వల్ల ఆ తర్వాత కాలంలో ఇంకా కొన్ని వేలమంది చనిపోయారు.
ఆ విధ్వంసం ఎలాంటిదంటే...
ఇవి కూడా చదవండి:
- ఈ భవనాలు హిరోషిమా అణు బాంబును తట్టుకున్నాయి..
- హిరోషిమా, నాగాసాకి: అణుబాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది?
- అణ్వస్త్ర పరీక్ష ప్రపంచంలో తొలిసారి జరిగింది ఈ రోజే.. 75 ఏళ్ల నాటి ఆ ఘటన వివరాలివే...
- సిపాయిల తిరుగుబాటు: పబ్లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- అణుబాంబు వేయగల క్షిపణిని సబ్ మెరైన్ మీంచి ప్రయోగించిన ఉత్తర కొరియా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)