You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇక్కడ ప్రజలు భూ గర్భంలో పట్టణం కట్టుకుని నివసిస్తున్నారు.. ఎందుకు?
ఇక్కడ ప్రజలు భూ గర్భంలో నివసిస్తున్నారు. భూమి లోపల ఏకంగా ఒక పట్టణమే నిర్మించారు.
బయట అణు యుద్ధం జరుగుతున్నా సరే, తాము ప్రశాంతంగా నిద్రపోతామని ఈ పట్టణ వాసులు అంటున్నారు.
ఈ భూగర్భ గృహాల్లో నాలుగు పడక గదుల ఇళ్లు, షవర్ సదుపాయాలూ ఉన్నాయి.
ఈ భూగర్భ గృహాల్లోకి ఒక్కసారి వెళ్లి చూస్తే ఇక అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుందని చాలా మంది చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)