You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యెమెన్: మత్స్యకారుల ఆకలి కేకలు
యెమెన్లోని ఎర్రసముద్రం తీరంలో చేపలు పట్టేవారి కోసం ఫిషింగ్ కిట్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది రెడ్ క్రాస్. కొన్నేళ్లుగా సాగుతున్న యుద్ధం ఫలితంగా యెమెన్లో ధరలు ఆకాశాన్నంటాయి. చేపల వేటకు అవసరమయ్యే సామగ్రి ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. దాంతో చాలా మంది ఇక్కణ్నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- భారత్కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- హైదరాబాద్: బొల్లారం ఐడీఏలో భారీ అగ్ని ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు
- పరాంత్రోపస్ రోబస్టస్: 20 లక్షల ఏళ్ల కిందటి మన ‘కజిన్’ పుర్రె లభ్యం.. తవ్వకాల్లో వెలుగులోకి
- అమెరికా: రెండు రోజుల్లో ఇద్దరికి మరణశిక్ష అమలు.. ట్రంప్ దిగిపోయే లోగా మరో ముగ్గురికి...
- మనుషులను మింగేసిన మహమ్మారులను టీకాలు ఎలా చంపాయి?
- ఈ బోర్డర్లో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం ఎందుకంత కష్టం?
- భారత్కు అనుకూలంగా ప్రపంచమంతటా అసత్య ప్రచారాలు చేస్తున్నది ఎవరు? చనిపోయిన ప్రొఫెసర్ పేరు ఎందుకు వాడుకున్నారు?
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ
- 3 వేల మంది చైనా సంతతి ప్రజలు భారత్లో బందీలుగా మారినప్పుడు ఏం జరిగిందంటే..
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)