మల్లు స్వరాజ్యం: 'అందరూ ఎప్పటికైనా కమ్యూనిజం బాట పట్టాల్సిందే'
"భూస్వాముల కుటుంబం నుంచే వచ్చాను, కానీ భూస్వాముల దౌర్జన్యం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రజల కోసం ఆయుధం పట్టడంలో, ప్రజల కోసం పనిచేయడంలో ఓ తృప్తి ఉంది. సాయుధ పోరాటం కొనసాగించి ఉంటే బాగుండేదని చాలా మంది చెబుతుంటారు" అని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అంటున్నారు.
దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లైన సందర్భంగా స్వరాజ్యంతో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జపాన్ 'ట్విటర్ కిల్లర్': ‘అవును ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- ‘నన్ను నేను చంపుకోవాలనే ప్రయత్నాలను చంపేశా.. ఇలా..’
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.