You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లండన్లో విచారణకు హాజరైన నీరవ్ మోదీ
భారత్కు అప్పగించే అంశానికి సంబంధించిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోమవారం లండన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల కుంభకోణం కేసులో ఆయన ప్రధాన నిందితుడు.
ఆయన 2019 మార్చిలో లండన్లో అరెస్టయ్యారు.
ఇవి కూడా చదవండి:
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- మీడియా జడ్జి పాత్ర పోషించొచ్చా.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అలాంటి కేసులివే
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- అన్నం తింటే డయాబెటిస్ వస్తుందా
- ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు.. పరువు కోసం చంపేస్తామంటున్న కుటుంబం
- ‘అధ్యాపక వృత్తి నుంచి వచ్చి వెండితెరపై వెలిగిన నటుడు జయప్రకాశ్ రెడ్డి’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)