You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అందమైన ఈ గ్రామం మునిగిపోతోంది
ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ఉన్న డిమాక్లో 200 కుటుంబాలుండేవి.
ప్రస్తుతం అక్కడ పస్జా ఒక్కరి ఇల్లు మాత్రమే మిగిలింది.
2005లో ఆ గ్రామం ఖాళీ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.
అప్పటి నుంచి ఏటా గ్రామస్థులు ఆ ఊరి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు.
ఇప్పుడు పస్జా కుటుంబానికి చెందిన అయిదుగురు మాత్రమే అక్కడున్నారు.
డిమాక్ వద్ద కొద్ది సంవత్సరాలలోనే తీరం రెండు కిలోమీటర్ల మేర కోతకు గురి కావడంతో అక్కడుండేవారిని ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు.
దాంతో అంతావెళ్లిపోయారు కానీ పస్జా కుటుంబం మాత్రం ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేదు.
వాతావరణ మార్పులు, భూగర్భ జలాలు తోడేయడం వల్ల తీరం కోతకు గురవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ‘నక్సలైట్ల కుట్ర కేసులు’ ఎన్నిసార్లు రుజువయ్యాయి?
- భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకొంటారు?
- విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్కు సుప్రీంకోర్టులో ఊరట.. ఫ్యాక్టరీ అత్యవసరంగా తెరిచేందుకు అనుమతి
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- ట్విటర్: డోనల్డ్ ట్రంప్ ట్వీట్కు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)