హైదరాబాద్ శివారులో ఉన్న ఈ ధ్యాన కేంద్రం ప్రత్యేకతలు ఏంటంటే..
హైదరాబాద్ శివారులో దాదాపు 1400 ఎకరాల్లో విస్తరించి ఉంది కన్హా శాంతి వనం.
ఈ ఆశ్రమంలో నిర్మించిన ధ్యాన కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ అని, ఇందులో ఒకేసారి లక్షమంది కూర్చుని ధ్యానం చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇంకా ఈ కేంద్రం ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ‘అమరుల’ స్మారకం- 3 ఎకరాల ప్రాంగణంలో ‘త్యాగాల దివ్వె’.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం
- ట్రైన్ శబ్దంలో తేడాను గుర్తించి యాక్సిడెంట్ జరగబోతుందని ఊహించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజినీర్
- ముకరం జా- ఈ ఏడో నిజాం వారసుడి రూ.4,000 కోట్ల సంపద ఎలా ఆవిరైంది-?
- హైదరాబాద్- హుస్సేన్ సాగర్-లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది-?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)