You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మణిపుర్ హింస: ఈశాన్య భారత రాష్ట్రంలో ఘర్షణలకు కారణాలేమిటి?
మణిపుర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. కుకి, మెయితెయ్ తెగల మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మణిపుర్లో ఘర్షణలకు కారణాలు ఏమిటి? దీనికి సమాధానం తెలియాలంటే ముందుగా మణిపుర్ సామాజిక పరిస్థితుల గురించి అర్థం చేసుకోవాలి.
మణిపుర్ జనాభా 30 లక్షల నుంచి 35 లక్షలు ఉంటుంది. ఈ రాష్ట్రంలో మెయితెయ్, నాగా, కుకి అనే మూడు ప్రధాన కులాలున్నాయి. మెయితెయ్ కులంలో ప్రధానంగా హిందువులు ఉంటారు. కానీ వారిలో కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మెయితెయ్ కులస్థుల సంఖ్యే ఎక్కువ.
ఇవి కూడా చదవండి:
- అస్సాం- 29 ఏళ్ల కిందట నకిలీ ఎన్-కౌంటర్, ఇప్పుడు పరిహారాల చెల్లింపు.. అసలేం జరిగిందంటే
- చైనా-భారత్ యుద్ధం-1962- 'తవాంగ్-పై దాడి ఓ పీడకల... శత్రువు తేనె మాటల్ని నమ్మకూడదని అప్పుడే తెలిసింది'
- త్రిపురలో మరొకసారి గెలిచిన బీజేపీ... నాగాలాండ్-లోనూ కూటమిదే అధికారం
- అంబేడ్కర్: "మీకు ఉద్యోగం కావాలా, హక్కులు కావాలా?"
- అరుణాచల్ ప్రదేశ్- కివీ పండ్ల నుంచి వైన్ తయారీ
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 30 కోట్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతుందా-
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది- - BBC News తెలుగు
- ఎంఎన్ఆర్ఈజీఏ: 'ఈ పథకం వల్లే ఇల్లు నడుస్తోంది, ఇది కూడా లేకపోతే మా పరిస్థితి ఏంటో తెలీదు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)