You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుణదల: మేరీ మాతకు భక్తులు తలనీలాలు అర్పించే చర్చి ఇది
హిందూ ఆలయాల్లో తలనీలాలు ఇవ్వడం చూస్తుంటాం.
కానీ, క్రైస్తవులు కూడా ఇలా గుండు కొట్టుకునే ఆచారం విజయవాడలో దశాబ్దాల నుంచీ కొనసాగుతోంది.
నగరంలోని క్రైస్తవ కేంద్రం గుణదల మాత ఆలయంలో క్రైస్తవులు కొబ్బరికాయలు కొట్టడం, దీపారాధన సహా ఎన్నో ఆచారాలు పాటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్: మామను, బావను చంపిన హంతకుడిని ఈ ట్రక్కు వెనక రాసిన అక్షరాలే పట్టించాయి...
- అకస్మాత్తుగా కుప్పకూలటం, ఐసీయూలో చేరటం పెరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది?
- తుర్కియే, సిరియా భూకంపం: శిథిలాలలో దొరికిన చిన్నారిని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నవారు ఏం చెబుతున్నారు?
- పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
- ఎల్జీబీటీ: గే, ట్రాన్స్జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)