రైల్వే స్టేషన్లో నిద్రపోతున్న తల్లి పక్కన ఉన్న బిడ్డ అపహరణ
ఇది ఉత్తర్ప్రదేశ్లోని మథుర రైల్వే స్టేషన్. నిద్రపోతున్న తల్లి పక్కనున్న బిడ్డను ఒక వ్యక్తి ఎత్తుకెళ్తున్నాడు. ఆగస్టు 24న బుధవారం ఇది సీసీటీవీలో రికార్డయ్యింది.
ఆదివారం నాడు పోలీసులు ఈ బిడ్డను ఫిరోజాబాద్ బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో గుర్తించారు. మథురకు దాదాపు 100 కి.మీ దూరంలో ఉంటుంది ఫిరోజాబాద్. ఇద్దరు డాక్టర్లకు లక్షా 80 వేల రూపాయలిచ్చి బీజేపీకి చెందిన వినీతా అగ్రవాల్, ఆమె భర్త ఈ బిడ్డను కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. బిడ్డను ఎత్తుకుని పారిపోయిన వ్యక్తి కూడా వీరిలో ఉన్నారు.
పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి, అసలేం జరిగింది?
- భారత్ ఉత్పత్తులపై నిషేధాన్ని పాకిస్తాన్ ఎత్తివేయక తప్పదా?
- మిఖాయిల్ గోర్బచెవ్: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మృతి
- అమెరికా డ్రోన్లు పాకిస్తాన్ గగనతలం నుంచి అఫ్గానిస్తాన్లోకి ప్రవేశిస్తున్నాయా?
- గోర్బచెవ్ కథ ఎలా ముగిసింది, అమెరికాను సవాలు చేసిన అత్యంత శక్తిమంతమైన దేశం ఎలా పతనమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)