You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జాతీయ గీతాన్ని 75సార్లు ఆలపించి రికార్డు సృష్టించిన అర్చన
రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన భారత జాతీయగీతం 'జనగణమన' లో మనం ఒక చరణమే పాడతామని, అందులో మొత్తం 5 చరణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.
ఈ గీతాన్ని మనం 52 సెకండ్లలో ఒక చరణం పాడతాం. అందులో ఇంకా నాలుగు చరణాలు మిగిలి ఉన్నాయి.
75 ఏళ్ల ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కరీంనగర్కు చెందిన పండుగ అర్చన, ఠాగూర్ రాసిన జాతీయ గీతాన్ని 75 సార్లు సంపూర్ణంగా పాడి 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్ట్స్'లో స్థానం సంపాదించారు.
మధ్యలో 12 నిముషాల విరామ సమయం కలుపుకుని 7 గంటల వ్యవధిలో 75 సార్లు జాతీయ గీతం మొత్తాన్ని ఆలపించారు అర్చన.
ఆ విశేషాలను ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఓసారి ఒక వ్యక్తి తన కోళ్ల కోసం వెతుకుతుంటే, 20,000మంది నివసించగల భూగర్భ నగరం బయటపడింది
- ప్రధాన మంత్రి పదవికి నితీశ్ కుమార్ బరిలో ఉన్నారా? ఆయన సొంత ఊరి ప్రజలు ఏం అంటున్నారు?
- దువ్వూరి సుబ్బమ్మ: స్వాతంత్ర్య పోరాటంలో జైలు పాలయిన తొలి తెలుగు నాయకురాలు
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు ఎందుకు కోరుతున్నారు?
- విశాఖపట్నం: “ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెస్ అయ్యా”
- కార్తికేయ 2 రివ్యూ: శ్రీకృష్ణుడి కాలి కడియం కథను నమ్ముకున్న నిఖిల్ సీక్వెల్ సినిమా హిట్టవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)