You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సికింద్రాబాద్ స్టేషన్లో ‘అగ్నిపథ్’ విధ్వంసం.. రైళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు.
ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, హమ్సఫర్ రైళ్లకు నిప్పు పెట్టారు. తిరుపతి వెళ్లే రైలును ధ్వంసం చేశారు. ప
ట్టాలపై పార్సిళ్లను తగులబెట్టారు. స్టేషన్లోని దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్గ్యాస్ను ప్రయోగించారు. పది రౌండ్లకు పైగా గాలిలోకి కాల్పులు జరిపారు. కొందరు ఆందోళనకారులకు గాయాలు అయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- 1959లో నెహ్రూను ఎదిరించిన దక్షిణాది నేతల నుంచి ఇప్పుడు మోదీని ఢీకొడతానంటున్న కేసీఆర్ ఏం నేర్చుకోవాలి
- 'అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్లకు మేలు ఎంత?
- సాద్ అన్సారీ ఎవరు? నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదంలో ఈ ముస్లిం యువకుడిని ఎందుకు అరెస్టు చేశారు?
- బిట్ కాయిన్ ఎందుకు ఇంత వేగంగా కుప్పకూలుతోంది?
- అచ్చం మీలాగే ఉండే, మీలాగే ఆలోచించే డిజిటల్ ట్విన్ రూపొందిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- 68 అడుగుల లోతులో 5 రోజులు నరకయాతన.. పదేళ్ల మూగ బాలుడిని ఎలా రక్షించారంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)