You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హీట్వేవ్: ఉష్ణోగ్రతలు పెరిగితే మన శరీరంలో జరిగే మార్పులివే
తెలంగాణతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో హీట్వేవ్లు నమోదు కావొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతోపాటు విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, జమ్మూకశ్మీర్లకు ఐఎండీ ఎల్లో అలర్ట్ను జారీచేసింది.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల వరకు వెళ్లొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
మరి ఈ పరిస్థితుల్లో వడదెబ్బ నుంచి తప్పించుకోవడం ఎలా?
ఇవి కూడా చదవండి:
- పామును కిరీటంగా ధరించిన 4500 ఏళ్ల పురాతన దేవతా విగ్రహం.. పొలంలో రైతుకు దొరికింది
- యుక్రెయిన్ యుద్ధంపై కలసికట్టుగా ఉన్న పాశ్చాత్య దేశాలు విడిపోతే ఏం జరుగుతుంది? - మీరు తెలుసుకోవాల్సిన 5 అంశాలు
- అజయ్ దేవ్గణ్-కిచ్చా సుదీప్: హిందీ జాతీయ భాషా? భారతదేశంలో అధికార భాషలు ఏవి?
- పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడు.. మరొకర్ని పెళ్లి చేసుకున్న వధువు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)