You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రిటిష్ కాలంలో పెట్టిన టైమ్ జోన్ భారత్ మార్చాలా?
తాగాజా భారత్కు రెండో టైమ్ జోన్పై చర్చ జరుగుతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ డిమాండ్ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేక టైమ్ జోన్ ఉండాల్సిన అవసరముందని, ఈ టైమ్ జోన్ భారత్ ప్రధాన భూభాగం కంటే రెండు గంటలు ముందుకు ఉంటే, చాలా విద్యుత్ ఆదా అవుతుందని, పనిచేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.
జీవ గడియారంతో మనం అనుసరించే టైమ్ కూడా కలస్తే, ప్రజల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు.
అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. అసలు రెండో టైమ్ జోన్తో కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు?
ఇవి కూడా చదవండి:
- ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు: రెండోసారి గెలిచిన మేక్రాన్.. చరిత్రాత్మక విజయమే కానీ దేశాన్ని రెండుగా చీల్చేశారా?
- ఇండియాలో వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయా
- ‘ఈ భూమిపై అత్యంత అద్భుతమైన సంస్కృతి’ భారత్లో ఉన్నా.. అది భారతీయులందరికీ ఎందుకు తెలియట్లేదు?
- భర్తను చంపిన హంతకుడి కూతురితో తన కుమారుడికి పెళ్లి చేసిన మహిళ, అలా ఎందుకు చేశారంటే
- భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ముగ్గురు బ్రిటిష్ మహిళల కథ
- టిప్పు సుల్తాన్: ఈస్టిండియా కంపెనీ సేనలపై భారత పాలకుల విజయాన్ని వర్ణించే పెయింటింగ్ ఇది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)