కుమ్రం భీము ఎవరు? నిజాంపై ఎందుకు పోరాటం చేశారు?
తమది గోండ్వానా రాజ్యమని, తాము రాజులమని కుమ్రం భీమ్ పోరాటం చేశారు. భీమ్ పోరాటం చూసి, నిజాం ప్రభుత్వం దిగివచ్చి భూహక్కులు ఇస్తాం, అప్పులు మాఫీ చేస్తామని రాయబారం పంపింది. కానీ 12 గ్రామాలతో పూర్తి ప్రత్యేక రాజ్యం కావాలని కుమ్రం భీమ్ తెగేసి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘వ్యభిచారంలోకి దింపడానికి వాళ్లు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు’
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను
- Zero Mile: సున్నా మైలు రాయి ఎక్కడ ఉంది? భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?
- భారత్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించే అవకాశం ఉందా?
- ఈ దేశంలో వంట నూనె కూడా ‘డ్రగ్స్లాగా రహస్యంగా దాచిపెట్టి’ అమ్ముతున్నారు.. ఎందుకంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)