You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
125 ఏళ్ల వయసులోనూ పద్మశ్రీ స్వామి శివానంద అంత దృఢంగా ఎలా ఉన్నారు?
పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు స్వామీ శివానంద అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వయసులోనూ చకచకా నడుస్తూ, మోకాళ్లపై వంగి నమస్కరిస్తున్న ఆయన్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. మరి, స్వామి శివానంద ఎవరు? ఆయన ఏం చేస్తారు? ఈ వయసులోనూ అంత దృఢంగా ఎలా ఉన్నారు?
ఇవి కూడా చదవండి:
- కిమ్ జోంగ్ ఉన్ యాక్షన్ హీరోలా ఎందుకు మారారు? ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి హాలీవుడ్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టారు?
- యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోయిందా? లేక వ్యూహం మార్చుకుంటోందా?
- క్యాన్సర్ ఆపరేషన్ల నుంచి కాస్మొటిక్ సర్జరీల దాకా విదేశీయులు భారత్కే ఎందుకు వస్తున్నారు?
- యుక్రెయిన్లో రష్యా యుద్ధ నేరాలు: చెక్పాయింట్ వద్ద చర్చి ఫాదర్ కాల్చివేత
- ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)