125 ఏళ్ల వయసులోనూ పద్మశ్రీ స్వామి శివానంద అంత దృఢంగా ఎలా ఉన్నారు?

పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు స్వామీ శివానంద అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వయసులోనూ చకచకా నడుస్తూ, మోకాళ్లపై వంగి నమస్కరిస్తున్న ఆయన్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. మరి, స్వామి శివానంద ఎవరు? ఆయన ఏం చేస్తారు? ఈ వయసులోనూ అంత దృఢంగా ఎలా ఉన్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)