You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాష్ట్రపతికి, ప్రధానికి మోకాళ్లపై వంగి నమస్కరించి పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు
రాష్ట్రపతికి, ప్రధానికి మోకాళ్లపై వంగి నమస్కరించి పద్మశ్రీ అందుకున్నారు 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద. రాష్ట్రపతి భవన్లో మార్చి 21న జరిగిన పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ యుద్ధం: మరియుపూల్ నగరం రష్యాకు ఎందుకంత కీలకం? 4 ముఖ్య కారణాలు ఇవే..
- గుజరాత్: భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టడం ద్వారా ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?
- ఈ వైరస్లు శరీరంలోనే దాక్కుని పదేళ్ల తర్వాత కూడా సమస్యలు సృష్టిస్తాయి, కోవిడ్ కూడా అంతేనా?
- #KashmirFiles: కశ్మీరీ పండిట్లు తమ సొంత నేలను విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చిన రాత్రి అసలేం జరిగింది?
- ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు పెట్టొచ్చా.. ఎవరి అనుమతి తీసుకోవాలి.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)