You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సికింద్రాబాద్లో 18వ శతాబ్ధం మెట్లబావి.. 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేయొచ్చు
సికింద్రాబాద్లోని ఈ బన్సీలాల్పేట్ మెట్ల బావిని 18వ శతాబ్దంలో నిర్మించారు.
53 అడుగుల లోతున్న ఈ బావిలో చుట్టూ నడిచేందుకు మండపం, అట్టడుగుకు వెళ్లే వరకూ మెట్లు ఉన్నాయి.
ఈ బావిలో 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు.
1970 లవరకూ వాడకంలో ఉన్న ఈ బావి ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురయ్యింది. ఇందులో 2 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది.
దీనిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటివి హైదరాబాద్ పరిధిలో 25 వరకూ ఉన్నాయని, వీటిలో 6 బావుల పునరుద్ధరణ పనులు ఇప్పటికే ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- జయప్రకాశ్ నారాయణ్ భార్య బ్రహ్మచర్యం ఎందుకు స్వీకరించారు? జేపీని ప్రేమించిన యువతికి కరెంట్ షాకులు ఎందుకు ఇచ్చారు?
- కిమ్ జోంగ్ ఉన్ భయపడుతున్నారా? పెడుతున్నారా? ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఎందుకు?
- RRB NTPC: విద్యార్థులు రైలుకు నిప్పు పెట్టేంత వరకూ ఎందుకెళ్లారు? ఈ ఆందోళన వెనుక ఎవరున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- బడ్జెట్ వివరాలు ఎలా లీక్ అయ్యాయి? 1950 నాటి ఈ ఘటన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)