You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘పంజాబ్లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తానన్న కేసీఆర్ తెలంగాణ రైతులకు ఎందుకివ్వరు’
తెలంగాణలో గత ఏడేళ్లలో 7 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
వీరిలో 1500 మంది కుటుంబాలకు మాత్రమే ఇంతవరకు పరిహారం అందింది.
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు జీవో నెంబర్ 194 ప్రకారం.. రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలి.
కానీ ఇప్పటివరకూ 1500 మందికి మాత్రమే ఆ సహాయం అందింది.
మరి మిగిలిన రైతు కుటుంబాల వ్యధలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.
ఇవి కూడా చదవండి:
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- పన్ను ఎగ్గొట్టిన లైవ్ స్ట్రీమర్కు రూ.1600 కోట్ల జరిమానా
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)