సింఘు బోర్డర్: ఏడాదికి పైగా సాగిన నిరసనల అనంతరం ఇళ్లకు వెళ్తున్న రైతులు

ఆందోళనలు చేస్తున్న రైతులు శనివారం తమ తాత్కాలిక గుడారాలను తొలగించడం ప్రారంభించారు. ఇళ్లకు తిరిగి వెళ్తున్న సందర్భంగా విజయ యాత్రను నిర్వహించారు.