తెలంగాణ: ‘‘ఈ మొలకలెత్తిన ధాన్యాన్ని ఇప్పుడు ఎవరు కొంటారు?’’
తెలంగాణలో ఖరీఫ్ పంట వరికోత మొదలై నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మొదలుకాలేదు.
రైతు చెమటోడ్చి పండించిన ధాన్యం... అకాల వర్షాల కారణంగా మొలకెత్తుతున్నాయి.
తెలంగాణలో చాలా మంది రైతులది ఇదే పరిస్థితి.
ఖరీఫ్ వరి పంట కోనుగోలు సమస్యలపై బీబీసీ తెలుగు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- ఈ దేశం ఎప్పుడు మునిగిపోతుందో చెప్పలేం...
- ఒమిక్రాన్: కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరగడంతో ప్రయాణ ఆంక్షలు కఠినతరం చేసిన బైడెన్
- యూపీఏ లాంటిదేమీ లేదని మమతా బెనర్జీ ఎందుకు అన్నారు? ఆమె ఉద్దేశ్యం ఏంటి?
- జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)