You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కడప జిల్లాలో వరదలు: ‘మూడు రోజులుగా వరద నీటిలోనే గడుపుతున్నాం’
ఏపీలో భారీవర్షాలకు ఎగువన ఉన్న చెరువులు తెగి, కడపలోని ప్రకాశ్ నగర్ కాలనీని వరద ముంచెత్తింది.
మూడు రోజులుగా నీటిలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నా.. అధికారుల నుంచి ఎలాంటి సాయం అందలేదని అంటున్నారు ప్రకాశ్ నగర్ వాసులు.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- అరబ్ దేశాల్లో కలకలం రేపుతున్న కొత్త మతం.. ఇది ఏంటి, ఎందుకు?
- ‘భారీ వర్షాలతో టీటీడీకి 4 కోట్లకు పైగా నష్టం.. 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’
- సినిమా చూశాక అదే స్టైల్లో దోపిడీ చేశాడు, 52 ఏళ్లు పోలీసులకు దొరకలేదు
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)