You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కశ్మీర్లో హిందువుల హత్యలు: ‘ఆడవాళ్లను చంపడం కాదు, ఇండియన్ ఆర్మీతో పోరాడండి’
ఇటీవల జరిగిన వేరు వేరు ఘటనల్లో కశ్మీర్ లోయలోని హిందువులు, సిక్కు మైనారిటీ సమాజాలకు చెందిన కనీసం 50 మంది హత్యకు గురయ్యారు.
ఇదే సమయంలో నలుగురు ముస్లింల సహా ఏడుగురు సామాన్యులు కూడా హత్యకు గురయ్యారు.
దీంతో లోయలో 1990వ దశకం నాటి పరిస్థితులు మళ్లీ ఏర్పడతాయేమో అనే భయం వ్యాపించింది.
ఇవి కూడా చదవండి:
- తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మాస్ లీడర్లను ఎందుకు తయారు చేసుకోవట్లేదు? అరువు నేతలపైనే ఎందుకు ఆధారపడుతోంది?
- సమంత రూత్ప్రభు: ‘అవే పనులు పురుషులు చేస్తే ఎందుకు ప్రశ్నించరు? విలువలు లేని ఈ సమాజాన్ని మనమే నిర్మించుకున్నాం’
- మలేరియా వ్యాక్సీన్: ఎప్పుడు వస్తుంది, ఎన్ని డోసులు వేసుకోవాలి? 7 ప్రశ్నలు, సమాధానాలు
- కశ్మీర్: వారం రోజుల్లో ఏడుగురు మైనారిటీలను కాల్చి చంపారు... జమ్మూలో నిరసన ప్రదర్శనలు
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి... రూ. 18,000 కోట్లతో బిడ్ గెల్చుకున్న టాటా సన్స్
- నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న జర్నలిస్టులు మరియా రెస్సా, డిమిత్రి మురటోవ్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)