You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా నివారణ కోసం ఖైరతాబాద్లో పంచముఖ రుద్ర గణపతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా తొలగిపోవాలని కోరుతూ ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని రూపొందించారు.
40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పు 28 టన్నుల బరువుతో పంచముఖ గణపతి విగ్రహాన్ని రేపటి నుంచి దర్శనానికి అనుమతిస్తారు.
అయితే, ఈ ఏడాది ఒక రోజు ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేస్తారు. ఎందుకో పైనున్న వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- పాకిస్తాన్ జైల్లో 24 ఏళ్లు ఉన్న వ్యక్తి చివరికి స్వదేశానికి ఎలా చేరుకున్నారంటే...
- రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్, ఇంతకీ సమస్య ఎక్కడుంది?
- అఫ్గానిస్తాన్ పేరును 'ఇస్లామిక్ ఎమిరేట్స్'గా మార్చిన తాలిబాన్లు, కీలక స్థానాల్లో అతివాదులతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)