You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రబాబునాయుడు: 'ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పరిషత్ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని అన్నారు."ఇలాంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఎస్ఈసీ తీరుకు నిరసనగా ఎంపీటీసీ, జపీటీసీ ఎన్నికలను మా పార్టీ బహిష్కరిస్తోంది" అని ప్రకటించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారని, కానీ అలాంటి సంప్రదింపులు ఏమీ లేకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చంద్రబాబు అన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా జరుగుతున్న ఈ ఎన్నికలలో తాము భాగస్వాములం కాలేమని, ఎస్ఈసీ తీరుకు నిరసనగా తమ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 18 ఏళ్ల క్రితం పోలీసులు తనను మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లినపుడు మమతా బెనర్జీ ఏమని శపథం చేశారు
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- ‘ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)