You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్లో తమ మతం అంతరించకుండా ఉండటానికి పార్సీలు ఏం చేస్తున్నారంటే...
భారత్లో తమ మతం అంతరించకుండా ఉండటానికి పార్సీలు ఏం చేస్తున్నారంటే...
భారత్లోని అతి ప్రాచీన మతాల్లో జొరాస్ట్రియనిజం ఒకటి. అంటే పార్సీ మతం.
ఇది అంతరించిపోయేలా కనిపిస్తోంది. దేశంలో ఇప్పుడు పార్సీల సంఖ్య 60 వేలకంటే తక్కువే ఉంది.
మున్ముందు ఈ సంఖ్య మరింత తక్కువైపోవచ్చని భావిస్తున్నారు.
ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి కొందరు పార్సీలు పెళ్లి మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- ఇది భాగస్వామిని మోసం చేయడమా? కాదా?
- ‘చచ్చిపోయిన’ రష్యా జర్నలిస్టు బతికొచ్చారు
- ఇంత తక్కువ సమయంలో అంత సంపద ఎలా వచ్చింది?
- దళితులు, ముస్లింల సమస్యలు ఏంటి- చర్చిద్దాం రండి!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)