You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖపట్నం: ‘శతాబ్ధం కిందట విశాఖ ఒక చిన్న గ్రామం.. మిగతా ప్రాంతమంతా అడవే...’
విశాఖలో ఒకప్పుడు సైకిల్ తొక్కాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. లైసెన్స్లేని సైకిళ్ళను సీజ్ చేసేవారు. సైకిళ్లతోపాటు జట్కా, ఎడ్లబళ్ళకు కూడా లైసెన్స్ పద్దతి ఉండేది.
వీటి లైసెన్స్, ఫైన్ల ద్వారా వచ్చిన ఆదాయంతోనే అప్పటీ మున్సిపాల్ వలంటరీ అసోసియేషన్ (ఎంవీఏ ) ఆదాయం సమకూర్చుకునేది.
160 ఏళ్ల కిందట క్రితం ఎంవీఏ పేరుతో మొదలైన పురపాలక సేవల సంఘం ప్రస్తుతం రూ. 3,600 కోట్ల బడ్జెట్ కలిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ స్థాయికి చేరింది.
మత్స్యకార పల్లె నుంచి మహానగరంగా ఎదిగిన విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు కార్పోరేషన్కి ఎన్నికలు జరుగుతుండటంతో ఈ నగరంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- ‘పదేళ్ల పిల్లలు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు’
- సెల్లాఫీల్డ్: దశాబ్దాల అణు కాలుష్యానికి సజీవ సాక్ష్యం
- ‘హెరాయిన్ ప్యాకెట్లను ఎప్పుడు, ఎక్కడ పడేలా విసరాలో వారికి బాగా తెలుసు’
- హ్యాపీయెస్ట్ కంట్రీస్లో సంతోషం అంతంతేనా?
- మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర
- 500 కిలోల బాంబు... జర్మనీ పట్టణం ఖాళీ
- ఐవీఎఫ్: భర్తలు లేకుండానే తల్లులవుతున్న ఒంటరి మహిళలు
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.