తెలంగాణ: ఈ పులి మనిషి రక్తం రుచి మరిగిందా? దీనిని అధికారులే అడవిలోకి వదిలారా?
తెలంగాణలో ఆసిఫాబాద్ ప్రాంతంలోని కదంబ అడవుల్లో సంచరిస్తున్న ఒక పులి- గిరిజనులు, అటవీ శాఖ అధికారులు, రాజకీయ నాయకుల మధ్య చిచ్చు పెట్టింది. పులి, పోడు, పత్తి- ఈ మూడు పదాలు అక్కడ అలజడి రేపుతున్నాయి. కాగజ్ నగర్ దగ్గర్లోని దిగడ, కొండపల్లి గ్రామాల్లో ఇద్దరు పులి వల్ల చనిపోయారు. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పులిని అటవీ అధికారులే అడవిలోకి వదిలారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అది సాధ్యం కాదని అటవీ అధికారులు అంటున్నారు. అక్కడ అసలేం జరుగుతోంది?
ఇవి కూడా చదవండి:
- ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’ - అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ
- రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా ఎలా మారింది... ప్రత్యక్షంగా చూసినవారు ఏం చెబుతున్నారు?
- మదనపల్లె హత్యలు: కూతుళ్లను చంపిన కేసులో తల్లితండ్రులకు 14 రోజుల రిమాండ్...
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
- కమలం: డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు ఎంత తెలుసు? భారతదేశంలో ఇది ఎక్కడెక్కడ పండుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)