You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1911లో కొత్త దిల్లీ నిర్మాణంలో ఆర్కిటెక్టుల మధ్య విభేదాలు తలెత్తాయా?
బ్రిటన్ మహారాజు ఐదవ జార్జ్ 1911లో భారత్కు వచ్చినప్పుడు రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చనున్నట్టు ప్రకటించారు. దాంతో సెంట్రల్ రాజధాని నిర్మాణం కోసం బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ లుటియన్న్, హెర్బర్ట్ బేకర్లు పనిని ప్రారంభించారు. మరి వివిధ ప్రాజెక్టుల విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయా?
ఇవి కూడా చదవండి.
- కూతురి కోసం 64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ చేస్తున్న తండ్రి
- వీడియో: ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉండే హక్కులేంటి?
- సౌదీలో మహిళల కంటే రోబోకే ఎక్కువ స్వేచ్ఛ!
- భారత్లో పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు ఉన్నాయా?
- గర్భస్థ పిండానికి జీవించే హక్కు లేదా?
- కరోనావైరస్: అన్ని దేశాలకూ వ్యాక్సీన్ దొరకదా.. ఎవరికి లభ్యమవుతుంది.. ఎవరికి అవకాశం లేదు?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- కోవిడ్ వ్యాక్సీన్: ఇప్పుడిక ఫార్మా కంపెనీలకు లాభాల పంట పండుతుందా?
- అర్బన్ ఎకో ఫార్మింగ్: విశాఖలో వీకెండ్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా వ్యవసాయం చేస్తున్నారు?
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)