You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుజరాత్: ఈ రిటైర్డ్ టీచర్ ఇల్లు వేలాది పక్షులకు నిలయం
పక్షులకు ఆహారం అందించాలని మనకు పెద్దలు చెబుతుంటారు.
మనలో చాలా మంది చెట్లకు ట్రేలు వేలాడదీసి అందులో ఆహారం, నీళ్లు పెడుతూ ఉంటారు.
అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు వేలాది సంఖ్యలో పక్షులను పోషించగలరా? కష్టమే.
కానీ ఆ కష్టాన్ని చాలా ఇష్టంగా చేస్తున్నారు గుజరాత్కు చెందిన ఓ 84 ఏళ్ల పెద్ద మనిషి.
ఈయన పేరు రామ్జీ భాయ్. ఓ రిటైర్డ్ టీచర్.
గుజరాత్లోని భావ్ నగర్ సమీపంలోని సిహోర్లో నివసిస్తున్నారు.
రామ్జీ నిస్వార్థంగా పక్షులకు ఆహారం ఇవ్వడం ప్రారంభించారు.
క్రమంగా రామ్టెక్రీలో ఇప్పుడొక బర్డ్స్ సాంక్చురీనే తయారైంది. రామ్జీ భాయ్ రోజూ 15 వందల పక్షులకు ఆహారం పెడతారు.
బీబీసీ ప్రతినిధులు నితిన్ గోహిల్, సదఫ్ ఖాన్ అందిస్తున్న ఆసక్తికరమైన కథనం.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్కు సిద్ధంగా ఉంటాయా?
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)