You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖ ఏజెన్సీలో జోరుగా సాగుతున్న స్టాబెర్రీ సాగు
విశాఖ మన్యంలో స్టాబెర్రీ సాగు విస్తరిస్తోంది. కాఫీ, మిరియాలు ఎక్కువగా పండించే లమ్మసింగిలోనే వందకు పైగా ఎకరాలలో స్టాబెర్రీలను పండిస్తున్నారు.
ఈ పంటను ఇక్కడి రైతులు 2007 నుంచి సాగు చేయడం ప్రారంభించారు. మొదట్లో నష్టాలు వచ్చినా, 23 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతంలో ఈ పంట లాభదాయకంగా మారుతుందని నమ్మారు. క్రమంగా వారి నమ్మకం నిజమని రుజువైంది.
తక్కువ కాలంలో చేతికి వచ్చే స్టాబెర్రీ పంట ఇక్కడి రైతులకు ఎలా లాభదాయకంగా మారిందో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- టెడ్ గోయి: రెండు సార్లు... బికారి నుంచి బిలియనీర్గా ఎదిగిన డోనట్ కింగ్
- కన్యత్వాన్ని పునరుద్ధరిస్తామంటూ క్లినిక్ల అనైతిక వ్యాపారం
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?
- OIC విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్ ప్రస్తావన పాకిస్తాన్ విజయమేనా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)