You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైవేపై లారీ డ్రైవర్ల నుంచి పొందే సాయంతో గోశాల నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్
భావ్నగర్ - అహ్మదాబాద్ హైవేపై న్యారీ పెట్రోల్ పంపు దగ్గర వచ్చి పోయే వాహనాల్ని డబ్బులు అడిగే దిలీప్ కుమార్ అలియాస్ నైనా కున్వారా ఆ డబ్బుతో ఓ గోశాలను నిర్వహిస్తున్నారు.
గాయపడిన, జబ్బు పడిన 100కు పైగా ఆవుల్ని తన గోశాలలో పోషిస్తున్నారు.
20 ఏళ్ల కిందట భావ్నగర్ వచ్చిన నైనాకు గాయపడిన ఆవులను ఎందుకు ఆదరించాలనిపించిందో ఈ వీడియోల చూడండి.
ఇంతకీ నైనా కున్వారా కథేమిటి? ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)