You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'బాబ్రీ మసీదు కూల్చివేతపై నిర్భయంగా, నిజాయితీగా నివేదిక ఇచ్చాం' -జస్టిస్ లిబర్హాన్
బాబ్రీ మసీదు కూల్చివేత సమగ్ర దర్యాప్తు కోసం కేంద్రం నియమించిన జస్టిస్ లిబర్హాన్ కమిషన్... సుదీర్ఘ దర్యాప్తు తర్వాత నివేదిక ఇచ్చింది.
కానీ, తాజా బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు అందుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. మరి దీనిపై జస్టిస్ లిబర్హాన్ అభిప్రాయాన్ని బీబీసీ తెలుసుకుంది. ఇంతకీ ఆయనేమన్నారో మీరే చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)