You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాటికాపరులుగా పనిచేస్తున్న ఇద్దరు మహిళలు
కాటి కాపరులంటే సాధారణంగా పురుషులే ఉంటారు. శవాలను దహనం చేయడమన్నది మగవాళ్ల పనే అన్నది స్థిరపడిపోయింది. కానీ, అక్కడక్కడా మహిళలూ ఈ పని చేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన అలాంటి ఇద్దరు మహిళల కథే ఇది. తమ పనిలో ఉండే ఇబ్బందులు.. సమాజం తమను ఎలా చూస్తుందో వారు చెబుతున్నారు.
"రోజూ నాలుగైదు గంటలకే మాకు తెల్లవారుతుంది. శవాలను దహనం చేయాల్సి ఉంటుంది.
రాత్రిపూట కూడా ఈ పని చేస్తుంటాం. ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, ఏం చేస్తాం. మా పూట గడవాలంటే తప్పదు." అంటున్నారు వారు.
ఇంకా ఏం చెబుతున్నారో ఈ వీడియోలో చూడండి.
వీడియో: ఆదిత్య భరద్వాజ్, బీబీసీ కోసం
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఆంధ్రప్రదేశ్లో రథాల చుట్టూ రాజకీయాలు... ఇంద్రకీలాద్రి వెండి రథంపై విగ్రహాలు ఏమయ్యాయి?
- అంతర్వేది ఆలయం: అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూముల సంగతి ఏమిటి?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)