You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమర్నాథ్: హిందువుల యాత్రకు ముస్లింల సాయం
అమర్నాథ్ యాత్రను ఈ ఏడాది రద్దు చేయాలని ఆ ఆలయ బోర్డు నిర్ణయించింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాది కూడా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో.. అమరనాథ్ యాత్ర రద్దయ్యింది.
టా యాత్రికులకు ఆహ్వానం పలికే కశ్మీరీల్లో ఈసారి ఆందోళన వ్యక్తమైంది. కోవిడ్-19 హాట్స్పాట్లలో జమ్మూకశ్మీర్ కూడా ఒకటి కావడమే దానికి కారణం. ఇక్కడ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
మరోవైపు ఈ సారి యాత్రికులపై సాయుధులు దాడిచేసే ముప్పుందని భారత సైన్యం కూడా హెచ్చరించింది.
అయితే రోజువారి దర్శనాలను 500కు పరిమితం చేస్తూ యాత్రకు అనుమతించాలని జమ్మకశ్మీర్ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం కొత్త ప్రొటోకాల్ తీసుకొచ్చారు. కేవలం రెండు వారాలు మాత్రమే యాత్రికులను అనుమతించాలని ఆయన సూచించారు. కానీ, ఇప్పుడు మొత్తంగా యాత్ర రద్దయింది.
అయితే, అమర్నాథ్ యాత్రలో హిందువులకు ముస్లింల నుంచి సాయం అందుతుంటుంది.. అదెలాగో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్లను ఎదుర్కోవచ్చా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- వికాస్ దుబే ఎన్కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్కౌంటర్పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)