You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ ‘ముఖచిత్రం’ షేకుబాయికి భూమి వచ్చిందా?
2018 మార్చిలో అటవీ భూములపై యాజమాన్య హక్కు కోసం మహారాష్ట్రకు చెందిన గిరిజన రైతులు ఉద్యమించారు. ముంబయి వరకు భారీ పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో నాసిక్ జిల్లాకు చెందిన షేకుబాయి వాగ్లే కూడా నడిచారు.
మండుటెండల్లో చెప్పులు లేకుండా నడవడంతో ఆమె కాళ్లకు బొబ్బలొచ్చాయి, రక్తాలు కారాయి.
ఆ సుదీర్ఘ పాదయాత్రకు ఆమె ముఖచిత్రంగా మారారు. ఆ పాదయాత్ర తర్వాత ఆరు నెలల్లోనే గిరిజన రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి షేకుబాయికి భూమి వచ్చిందా?
ఇవి కూడా చదవండి:
- కదం తొక్కిన అన్నదాతలు
- మహారాష్ట్ర: రైతుల లాంగ్ మార్చ్ వెనుక 7 కారణాలు!
- మహారాష్ట్ర రైతులను సీపీఐ(ఎం) ఎలా సమీకరించింది?
- రైతుల లాంగ్ మార్చ్: డిమాండ్ల అమలుకు ప్రభుత్వం లిఖిత హామీ
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- PUBG మొబైల్ గేమ్పై హైకోర్టు బ్యాన్ నిజమేనా?
- శ్రీలంక దాడుల మృతులు: వంద మరణాలు ఎందుకు తగ్గాయి? తప్పుగా లెక్కించడానికి కారణాలేంటి?
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)