You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మియన్మార్ చిన్నారులపై దాడుల గాయాలు
మియన్మార్ నుంచి పారిపోయి బంగ్లాదేశ్ వచ్చిన వేలాది రోహింజ్యాల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.
శరణార్థి శిబిరాల్లో వారి సమస్యలు కాస్త తగ్గినట్లు కనిపించినా పిల్లలపై మాత్రం తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.
ఆ చిన్నారుల శరీరాలు, మనసులకు అయినా గాయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కాక్సస్ బజార్ నుంచి బిబిసి ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందిస్తోన్న కథనం.
ఇవి కూడా చదవండి
- రోహింగ్యా సంక్షోభంలో యూఎన్ విఫలమైందా?
- అస్తిత్వ సంక్షోభంలో రోహింగ్యాలు
- రోహింగ్యా ముస్లింలతో మాట్లాడాలనుకుంటున్నా: సూచీ
- సూచీ జీనోసైడ్ ఆరోపణలను ఎదుర్కొంటారా?
- శానిటరీ ప్యాడ్సే తలగడగా...
- సూచీ చిత్రపటాన్ని తొలగించిన ఆక్స్ఫర్డ్ వర్సిటీ
- సిరియా: యుద్ధం ఆ కుటుంబాన్ని కాటేసింది!
- రోహింజ్యాల రాష్ట్రంలో.. ఆంగ్ సాన్ సూచీ
- గ్రౌండ్ రిపోర్ట్: రఖైన్లో హిందువులను హతమార్చిందెవరు?
- హైదరాబాద్లో రోహింజ్యాలు
- హిందూ రోహింజ్యాల దీన గాథ
- రోహింజ్యాలను వెనక్కు పంపేందుకు కుదిరిన ఒప్పందం
- రోహింజ్యా సంక్షోభంతో పర్యావరణానికీ ముప్పే
- రోహింజ్యా వివాదంలో కిరీటం కోల్పోయిన బ్యూటీక్వీన్
- రోహింజ్యా ముస్లింలు క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు?
- ‘భయంతో బంగారాన్ని భూమిలో దాచి పెట్టా’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)