భూసేకరణకు వ్యతిరేకంగా రాజస్థాన్ రైతుల వినూత్న నిరసన

రాజస్థాన్‌లో ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు 'జమీన్ సమాధి సత్యాగ్రహ'ను చేపట్టారు. జైపూర్ సమీపంలోని నిందడ్ గ్రామంలో మెడలోతు గుంతల్లోకి దిగిపోయారు.