సూడాన్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న విష్ణువర్ధన్ ఏమంటున్నారంటే...

సూడాన్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న విష్ణువర్ధన్ ఏమంటున్నారంటే...

యుద్ధం జరుగుతున్న సూడాన్‌లో చిక్కుకుపోయి వారం రోజుల తరువాత అక్కడి నుంచి భారత ప్రభుత్వ సహకారంతో సొంతూరు చేరుకోగలిగారు విష్ణు వర్ధన్.

ఆయన స్వస్థలం చీరాల.

సూడాన్‌లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో ఆయన బీబీసీకి వివరించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)