యానాంలోని ఈ తెలుగువారు ఫ్రాన్స్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేస్తున్నారు?

యానాంలోని ఈ తెలుగువారు ఫ్రాన్స్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేస్తున్నారు?

జులై 7న జరుగుతున్న ఫ్రాన్స్ ఎన్నికల్లో, భారత్‌లోని కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాంలోని ఈ తెలుగువారు ఓటు వేస్తున్నారు.

అయితే వీరికీ, ఆ ఎన్నికలకు సంబంధమేంటి?

యానాం ప్రజలు ఆ దేశ ఎన్నికల్లో ఎందుకు పాల్గొంటున్నారు? ఇక్కడి నుంచి ఓటు ఎలా వేస్తారు?

ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)