వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్: ఇండియాలో ఇలాంటి వంతెన ఇదొక్కటే

వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్: ఇండియాలో ఇలాంటి వంతెన ఇదొక్కటే

కొత్త పాంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.

ఇది భారత్‌లో తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి.

పాంబన్ బ్రిడ్జితో పాటు రామేశ్వరం-తాంబరం(చెన్నై)కొత్త సర్వీసును మోదీ ప్రారంభించారు.

రామేశ్వరం నుంచి భారతదేశపు ప్రధాన భూభాగాన్ని పాంబన్ రైలు వంతెన అనుసంధానిస్తుంది.

భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెన పాంబన్ బ్రిడ్జ్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)