You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మనిషిని మోస్తూ గాల్లో విహరించే డ్రోన్ను తయారు చేసిన పుణె కంపెనీ
పుణేకు చెందిన ఓ కంపెనీ ఎలాంటి డ్రోన్ తయారు చేసిందంటే.. దానిపైన మనిషి కూడా ఎగరవచ్చు.
దేశంలో ఇలాంటి డ్రోన్ ఇదొక్కటే అని ఈ సంస్థ చెబుతోంది.
పక్షుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని కూడా ఎదుర్కొంటూ ఇది సురక్షితంగా ప్రయాణించగలదని ఆ కంపెనీ అంటోంది.
ఇంతకు ముందు ఇలాంటి డ్రోన్ భారత్లో లేదని వాళ్లంటున్నారు.
డ్రోన్ల హవా నడుస్తున్న ఈ తరుణంలో ఈ డ్రోన్ ప్రత్యేకతలేంటి?
బీబీసీ ప్రతినిధి శుభం కిషోర్ అందిస్తున్న కథనం...
ఇవి కూడా చదవండి:
- ఒక ఆదివాసీ తెగకు చెందిన ఆఖరి మనిషి... గత 26 ఏళ్ళు ఒంటరిగా బతికి చనిపోయాడు
- హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు... జీవితాన్ని రాజాలా జీవించాలంటాడు
- భారత్లో చరిత్ర సృష్టించిన అయిదు బ్రాండ్లు... ఇవి కోట్లాది ప్రజలను ఎలా ఆకట్టుకున్నాయి?
- ‘కావాలంటే మమ్మల్ని చంపేయండి... అంతేకానీ, ఆ నరకంలోకి మాత్రం పంపించొద్దు’
- స్పెయిన్లో తీవ్ర కరవు.. ఆలివ్ ఆయిల్ ధరలు ఇంకా పెరుగుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)